Telangana Talli | తెలంగాణ సంస్కృతి, అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దాడి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని నిలువెత్తునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి తెలంగాణ సంస
Jaya Senapathi | జరిగిన కథ : రేపు యుద్ధం ప్రారంభం అనగా.. ముందురోజు సంధ్యవేళ రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు.
మా అయిదుగురు మేనత్తల్లో ముగ్గురివి జనగామ దగ్గర్లో ఇటూ అటుగా అన్నీ పల్లెటూళ్లే. చాలా మారుమూల గ్రామాలనో, లేక నీటి వసతి ఉండదనో, ప్రయాణం చేస్తుంటే విపరీతమైన దుమ్ము రేగి, ఒంటి నిండా సన్నటి ధూళి పడడం వల్లనో... మర�
వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధశంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా �
Jaya Senapathi | జరిగిన కథ : కొత్త నాట్య సంప్రదాయాలను సృష్టించడం.. దేశీ సాహిత్యాన్ని సేకరించడంలో మునిగిపోయాడు జాయపుడు. ఇలా ఉండగా.. ఒకనాడు వేగులు వచ్చి జాయపునికి ఓ లేఖ అందించారు.
ట్రావెలింగ్.. నేటి తరానికి ఓ హాబీగా మారిపోయింది. సమయం, సందర్భం లేకుండా జర్నీలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రావెల్కి అనువైన వాటిని ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. ఇదిగో ఈ బుజ్జి ఎల్ఈడీ లైట్ కూడా ట�
ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి పూర్ణాకారం అనేది ఉంటుంది. చెట్టు ఆకును చూడండి. లేదా ఒక చెట్టునుంచి వచ్చే గింజ (విత్తనం) చూడండి. అది ఉండాల్సిన రీతిలోనే ఉంటుంది.
వాహనం, భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి సూచన. అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.
ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతున్నది. రద్దీని ఆసరాగా చేసుకొని స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులంటూ అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతుండటంపై ప్�
జరిగిన కథ : ఒకనాడు ఉదయాన్నే.. ఓ గాత్రం.. తంబుర నాదంతో మేళవించి ప్రతిధ్వనిస్తూ జాయపుని చెవిన పడ్డది. ఆ పాడుకుంటూ పోతున్నది ఓ భిక్షుక గాయకుడు.. మాల దాసరి. కాస్త పులకింత కలిగింది జాయపునికి. పొద్దుగుంకే వేళకు దాస�
బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరి�
రాజకీయం అంటేనే అటాక్, డిఫెన్స్ గేమింగ్. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల పేర లెక్కలేని సాకులు జెప్పి, కొంతకాలం నానబెట్టే ఎత్తులు వేసింది. ఆ ఎత్తులను చిత్తు చేయాలనుకున్న మాజీ
బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రా�
తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.