తండ్రి : రామ్, నేనంటే ఎందుకు ఇష్టం నీకు.. కొడుకు : ఎందుకంటే నువ్వు నాన్నవు కదా.. ఈ మధ్య వచ్చిన ‘అనగనగా’ మూవీలో ఓ సన్నివేశం ఇది. నాన్నను ఇష్టపడటానికి, ప్రేమించడానికి కారణాలేమీ అక్కర్లేదు, జస్ట్ నాన్న అయితే చా�
జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకన�
జరిగిన కథ : ఏకవీరాదేవి పూజకోసం కేతకిపురానికి వెళ్లిన రుద్రమదేవిపై ముసుగు వీరుల బృందం దాడిచేసింది. అదే సమయంలో ఓరుగల్లులోనూ కలకలం రేగింది. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిందన్న వార్త నగరంలో వ్యాపించింది. �
వ్యంగ్యం పదునైన కత్తి. రాజకీయ వ్యంగ్యం అయితే.. ఇక చెప్పేదేముంది? వ్యవస్థ మీద వ్యంగ్యాన్ని పట్టుకున్న కవి, రచయిత, కళాకారుడు ఎవరైనా ఆ కత్తిమీద సాము చెయ్యాల్సిందే. కవి కాళోజీ రచనలు నిత్యం మన వెన్నంటే ఉంటూ ఆ చు�
జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున
జరిగిన కథ : జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించిన పర్వదినం. ఆ రోజున గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పట్టమహిషి సమేతంగా సమావేశా�
జరిగిన కథ : అది కాకతీయ సామ్రాజ్య చరిత్రలోనే మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై �
జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవ�
జరిగిన కథ : కళింగరాజుపై కాకతీయులు యుద్ధభేరి మోగించారు. యుద్ధ మంత్రాంగమంతా రుద్రమదేవి, మురారిదేవుడే పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉన్నా.. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చ�
Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బా�
Jaya Senapathi | జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు ముర�
‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగుతాయ’ని అన్నాడో సినీకవి. ఇలాంటి వలపులు ఎక్కడపడితే అక్కడ సుడి తిరగవు. కొలునులో నీరు నిద్దురోయినట్టే ఉండాలి. కొత్త పెండ్లి కూతురు కుదురుగా కూర్చోవడానికి గూటి పడవ కావాలి. మంచు �
రుద్రమ జాడ తెలియకపోవడంతో.. జీవితంలో ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురయ్యాడు జాయచోడుడు. చిన్నతల్లి! యుద్ధ నైపుణ్యాలు చెట్లనీడన నేర్చుకున్న లేత ఆడపిల్ల ప్రత్యక్ష యుద్ధక్షేత్రంలో ఖంగుతిన్నది. ఇది ఆయన ఊహించాడు.