కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
“ఏమిటింత ఆలస్యం? ఎందుకు లేటయింది?”. అప్పటివరకూ ఎంతో సహనంతో ఉన్న నిగ్రహం తను రాగానే అసహనంగా మారింది. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వచ్చి తను ఎప్పుడూ కూర్చునే మంటపం మెట్టు మీద కూర్చుంది. అది నాలోని అసహనా
ఫణిదత్తుడు కొద్దిదూరం వెళ్లేసరికే.. శశాంకవతిని ఎత్తుకుపోతున్న సైన్యం కనిపించింది. నేర్పుగా ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు ఫణిదత్తుడు. శత్రువు గుర్రం సమీపానికి తన గుర్రాన్ని లంఘించి, వాణ్ని ఒక్క తన్ను తన్�
అప్పటికే రాకుమారికి ప్రేతస్నానం చేయిస్తున్నారు. పాముకాటుకు గురవ్వగానే.. అమాంతం విరుచుకు పడిపోయిందామె. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చనిపోయిందని ప్రకటించారు.
తెలంగాణ బతుకమ్మ చరిత్ర గురించి చెప్పాలంటే- తెలంగాణ తొలిచూరు ఆడబిడ్డ మన బతుకమ్మ ఆశ్వయుజమాసంలో ఆడబిడ్డలందరూ ఎంతో సంబురంగా ఆడుకునే ఆట మన బతుకమ్మ పండుగ. మన పండుగల్లో పెద్దపండుగ మన బతుకమ్మ.
మనిషి సుగమ జీవిత గమనానికి మంచి అలవాట్లు చక్కని మార్గం చూపితే, శాస్త్రీయత బలం చేకూరుస్తుంది. మానవ జీవితం సైన్స్తో ముడిపడి ఉంటుంది. మనం లోతుగా పరిశీలిస్తే పండుగలను రూపొందించినవారు మనిషి మనుగడకు ఉపయుక్తమ�
భారతీయుల ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థమున్నది. శాస్త్రీయ దృక్పథమూ కనిపిస్తున్నది. వారి ఆటపాటల వెనుక అందమైన ఆరోగ్యసూత్రాలెన్నో దాగి వున్నాయి. బతుకునే దేవతగా భావించి, పూజించే పండుగే
బతుకమ్మ పండుగ. తెలంగాణ �
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�
పేరమ, నారమ తమ్ముడికి దిష్టి తగులుతుందని వాపోతున్నారు. జలధీశ్వరుడికి మొక్కుకున్నారు. పరిచారికల మధ్య ఎవ్వరికీ కనిపించకుండా భోజనశాలకు తీసుకెళ్లారు. ఏదో భోజనం చేశారు. తిరిగి వేదిక వైపు వెళ్లకుండా పల్లకి వై�