భారతీయుల ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థమున్నది. శాస్త్రీయ దృక్పథమూ కనిపిస్తున్నది. వారి ఆటపాటల వెనుక అందమైన ఆరోగ్యసూత్రాలెన్నో దాగి వున్నాయి. బతుకునే దేవతగా భావించి, పూజించే పండుగే
బతుకమ్మ పండుగ. తెలంగాణ �
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�
పేరమ, నారమ తమ్ముడికి దిష్టి తగులుతుందని వాపోతున్నారు. జలధీశ్వరుడికి మొక్కుకున్నారు. పరిచారికల మధ్య ఎవ్వరికీ కనిపించకుండా భోజనశాలకు తీసుకెళ్లారు. ఏదో భోజనం చేశారు. తిరిగి వేదిక వైపు వెళ్లకుండా పల్లకి వై�
ప్రాణభయంతో పులికి చిక్కకుండా పరుగులు తీసే జింకకే కాదు.. తరిమితరిమి వేటాడే పులికి కూడా బతకాలనే ఆశ ఉంటుంది.
ప్రాణుల సహజ లక్షణమే ఇది. మనిషిలో ఆ ఆకాంక్ష మరింత ఎక్కువ.
బతుకమ్మ పూల బతుకమ్మగా, బొడ్డె మ్మ మట్టి బొడ్డెమ్మగా ప్రసిద్ధి. వీరికి సంబ ంధించిన కథ ఒకటి వరంగల్లు పట్టణంలో ప్రచారంలో ఉన్నది. కాకతీయుల కాలంలో సాటి మనుషుల కొరకు త్యాగం చేసిన తరుణీమణుల కథ ఇది.
వెలనాడును చిత్తుగా ఓడించిన కాకతీయ సైన్యాలు.. ఆ తర్వాత సామంత మండలమైన ద్వీపరాజ్యంపై దండెత్తాయి.
ఓటమి అంగీకరించిన ద్వీపరాజ్య పాలకుడు పినచోడుడు.. వెలనాడు ధనాగారాన్ని కాకతీయులకు అప్పగించాడు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జానపద గిరిజన విజ్ఞాన పీఠం - వరంగల్ సౌజన్యంతో.. (మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, శ్రీ రామగిరి గ్రామంలో రికార్డు చేసిన పాటలు
బతుకమ్మ పండుగ ఆవిర్భావానికి సంబంధించి కొన్ని మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రకృతి నేపథ్యం కలిగిన కథను ప్రధానమైనదిగా పేర్కొనవచ్చు. 20వ శతాబ్దం తొలి ఏండ్లలో తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడి