ప్రాణభయంతో పులికి చిక్కకుండా పరుగులు తీసే జింకకే కాదు.. తరిమితరిమి వేటాడే పులికి కూడా బతకాలనే ఆశ ఉంటుంది.
ప్రాణుల సహజ లక్షణమే ఇది. మనిషిలో ఆ ఆకాంక్ష మరింత ఎక్కువ.
బతుకమ్మ పూల బతుకమ్మగా, బొడ్డె మ్మ మట్టి బొడ్డెమ్మగా ప్రసిద్ధి. వీరికి సంబ ంధించిన కథ ఒకటి వరంగల్లు పట్టణంలో ప్రచారంలో ఉన్నది. కాకతీయుల కాలంలో సాటి మనుషుల కొరకు త్యాగం చేసిన తరుణీమణుల కథ ఇది.
వెలనాడును చిత్తుగా ఓడించిన కాకతీయ సైన్యాలు.. ఆ తర్వాత సామంత మండలమైన ద్వీపరాజ్యంపై దండెత్తాయి.
ఓటమి అంగీకరించిన ద్వీపరాజ్య పాలకుడు పినచోడుడు.. వెలనాడు ధనాగారాన్ని కాకతీయులకు అప్పగించాడు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జానపద గిరిజన విజ్ఞాన పీఠం - వరంగల్ సౌజన్యంతో.. (మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, శ్రీ రామగిరి గ్రామంలో రికార్డు చేసిన పాటలు
బతుకమ్మ పండుగ ఆవిర్భావానికి సంబంధించి కొన్ని మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రకృతి నేపథ్యం కలిగిన కథను ప్రధానమైనదిగా పేర్కొనవచ్చు. 20వ శతాబ్దం తొలి ఏండ్లలో తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడి
తెలంగాణ జానపదులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ఏటా ‘పెత్రమాస’కు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది.
పండుగ ముస్తాబులో భాగంగా.. రకరకాల పూలను జడలో తురుముకుంటారు అతివలు. కానీ పూల సొగసు కాసేపే. మల్లెలైనా, కనకాంబరాలైనా కొద్దిగంటల్లోనే వాడిపోతాయి. ఇప్పుడా బాధ లేదు.