అణగారిన ప్రజల అభ్యున్నతికోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఉప్పుమావులూరి సాంబశివరావు. సంక్షిప్తంగా ఉ.సా.గా ప్రసిద్ధులు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కవిగా, గాయకునిగా,
వాయవ్యం మెట్ల మీద నీళ్ల ట్యాంకు పెట్టొచ్చా? నైరుతిలోనే పెట్టాలా?-కొండ సురేశ్, మేడ్చల్ ఇంటి మీద నీళ్ల ట్యాంకును నైరుతిలోనే పెట్టాలని అనేది, ఆ దిశలోనే నీళ్లు ఉండాలని కాదు. ఏ ఇంటికైనా నీళ్ల ట్యాంకు ఎత్తులో �
‘నాన్నకు బాగోలేదు..’ ఇంటిదగ్గర నుండి సమాచారం వచ్చింది. నేను పెద్దగా స్పందించలేదు. గత పదేండ్లుగా ఈ సమాచారం చాలాసార్లు వచ్చింది. కానీ, నేనెప్పుడూ అటువైపు అడుగు తొక్కలేదు.చిన్నప్పట్నుండీ నాన్నంటే నాకు ద్వే�