Ajit Pawar | బారామతి (Baramati) లో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర (Maharastra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్�
Ajit Pawar | అజిత్ పవార్ 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని డోలాయి ప్రవారా ప్రాంతంలో జన్మించారు. తండ్రి అనంత్రావ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్కు అ�
Ajit Pawar | బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు పవార్ ముంబై నుంచి విమానంలో బయల్దేరారు. 8.30 గంటల సమయంలో విమానం ల్యాండ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు.
Baramati King Ajith Pawar | మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
Sharad Pawar | ఇవాళ (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఇంటి ముందు జనం భారీగా గుమిగూడారు. బారామతి (Baramati) లోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురుచూస్తూ కనిపించారు.
మహారాష్ట్రలోని బారామతి శాసనసభ నియోజకవర్గంలో బాబాయ్, అబ్బాయి తలపడుతున్నారు. వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఎన్సీపీ (ఎస్పీ) గురువారం విడుదల చేసింది. బారామతి నుంచి
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బారామతి నుంచి ఉప ముఖ్యమంత్రి అజ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. కుటుంబ�
Supriya Sule | మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్సభ నియోజకవర్గంలో సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ �
Supriya Sule | ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాలపాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్