అవసరం కొరకో.. ప్రయోజనం కోసమో.. మనలో చాలామంది ఒకే బ్యాంక్లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో ఒకటికి మించి పొదుపు ఖాతాల్ని తెరుస్తున్నవారే. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో నుంచి కనీస నగదు నిల్వల్ని తీసుకుని అలాగ
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.392 కోట్ల నికర లాభాన్ని గడించింది
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన వడ్డీరేటు గురువారం నుంచి అమలులోకి రానున
దేశంలోని విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు గత నెల 27తో ముగిసిన వారంలో 3.854 బిలియన్ డాలర్లు ఎగిసి 601.363 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వారాంతపు గణాంకాలను విడుద�
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఏ మణిమేఖలాయ్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మణిమేఖలాయ�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు
ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితి పెంచిన ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్పై సర్వీస్ చార్జీల్లేవ్ ముంబై, జనవరి 4: తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీల పరిమితిని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.5 లక్
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుత�
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యాబ్యాంక్(కేవీబీ)..బేస్రేటుతోపాటు బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ బేస్రేటును పావు శ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్�
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 నుంచి
ప్రైవేటీకరణపై 29న జంతర్ మంతర్ వద్ద ఏఐబీవోసి నేతృత్వంలో ఉద్యోగుల ఆందోళన కోల్కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికా�
హైదరాబాద్, నవంబర్ 19: ప్రభుత్వరంగ బ్యాంకుల సంస్కరణల అమలులో యూనియన్ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను 12 పీఎస్బీల్లో ఈజీ 4.0 సంస్కరణల ఇండెక్స్ అమలులో ఈ స్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.205.39 కోట్ల నికర లాభాన్ని గడించింది యూకో బ్యాం క్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.30.12 కోట్లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్�