దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం
చలామణి నుంచి దాదాపు 97.26 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ శుక్రవారం తెలియజేసింది. ఇంకా రూ.9,760 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేస�
డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ). ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు తాజాగా శుక్రవారం ప్రకటించింది సంస్థ. 46 రోజుల నుంచి ఏడాది లోపు క�
కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలికసదుపాయాల బాండ్ల ద్వారా 5 వేల కోట్ల నిధులను సమీకరించింది. వార్షిక కూపన్ రేటు 7.68 శాతంగా ఉన్నది. ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి �
రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియ�
బ్యాంక్లకు ఎగవేస్తున్న రుణాల మొత్తం గణనీయంగా పెరిగిపోతున్నది. కేవలం నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుంది. తాజా డేటా ప్రకారం విల్ఫ�
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,863 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంల�
ప్రైవేట్ బ్యాంకులు కనీసంగా ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్తోపాటు సీఈవోలు కలుపుకొని కనీసంగా ఇద్దరు నియమించుకోవాలని బుధవారం సెంట్రల్�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు�
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం ను�
యూకో బ్యాంక్ అంచనాలకుమించి రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.223 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.124 కోట్లతో పోలిస్తే 80 శాతం అధికం. బ్యాంక్ ఆదాయం రూ.3,797 �