వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన బ్యాంక్ ముంబై, అక్టోబర్ 7: గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి ది
0.25 శాతం తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు ప్రాసెసింగ్ ఫీజు తొలగింపు ముంబై, సెప్టెంబర్ 16: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తమ రిటైల్ రుణగ్రహీతల కోసం గురువారం పలు ఆఫర్లను ప్రకటించ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎస్బీఐ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని బేస్రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో బేస్రేటు 7.45 శాతాన�
ముంబై, సెప్టెంబర్ 1: బాసెల్ నిబంధనలకు అనుగుణమైన అదనపు టైర్ 1 (ఏటీ1) బాండ్ల ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలియజేస�
MSME | రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం
ఆదాయం రూ.77,347 కోట్లు మొండి బకాయిలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని �
జీతాలు, పింఛన్లు, ఈఎంఐ నిబంధనల్లో మార్పు న్యూఢిల్లీ, జూలై 31: బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదివారం నుంచి జీతాలు, పింఛన్లు, ఈఎంఐ రూల్స్ మారాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియ
న్యూఢిల్లీ, జూలై 27: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ లాభాలు అదరహో అనిపించాయి. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గత త్రైమాసికంలో నికర లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను �
ముంబై, జూలై 24: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.4,747.42 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థ�
ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్�
రేపటి నుంచే అమల్లోకి న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదున