భారత్తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ మోసం. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఐఐటీ బిలాయ్ పురోగతి సాధించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు త్వరలో తమ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) డబ్బును సెటిల్మెంట్ తర్వాత ఏటీఎంల నుంచి నేరుగా తీసుకోవచ్చు. ప్రస్తుతం (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులు ఆన్లైన�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 369.99 పాయింట్ల లబ్ధితో 80,369.03 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు జపాన్ సూచీలు కుప్పకూలడం దేశీయ మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్లలో క్రయవ�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగినా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి.
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. c, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మ�
ఎవరైనా సపాయి కర్మచారీలను వేధిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు వేధిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్పర్సన్ అంజ నాపన్వార్ హెచ్చర�
భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్ర�
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం న్యూయార్క్�