ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�
బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అందుకుంటున్న ఫిర్యాదుల్లో అధిక భాగం ఏటీఎం/డెబిట్ కార్డులు, మొబైల్, నెట్ బ్యాంకింగ్కు సంబంధించినవేనని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ సేవల్లో వినియోగదారులు ఎదుర�
బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో తెలంగాణ స్వయం సహాయక సంఘాల మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాయిదాల ప్రకారం రుణాలు తీర్చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో తమ పరపతిని పెంచ�
loaninsdeals | ఆ యువకుడిది హనుమకొండ. ఐటీలో చాలా ఏండ్లు పనిచేశాడు. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు.. అప్పుల మార్కెట్ గుర్తుకొచ్చింది. బీమా వ్యాపారం కండ్లముందు కదిలింది. ఈ రెండు సేవలనూ ఒకే వేదిక ద్వారా అందించ�
రోజుకో తరహా కొత్త నేర విధానాన్ని తెరమీదకు తెస్తూ అమాయకులపై వల విసురుతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్డేట్ అంటూ కొత్త మోసాలకు తెరతీశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. గడిచిన 11 ఏండ్లలో రూ.1.29 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఈ బాకీలు ఎవరెవరివి? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేమని చెప్పింది.
పలు విభాగాల అప్పగింతకు కేంద్ర సర్కారు అడుగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె.. పాల్గొన్న లక్షల మంది పోస్టల్ పేమెంట్ బ్యాంకులో బ్యాంకింగ్, బీమా విధుల విలీనానికి ఇప్పటి
సెన్సెక్స్ 509, నిఫ్టీ 158 పాయింట్లు పతనం ముంబై, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ కొనసాగడంతోపాటు ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కుద�
మీకు అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. బంగారం, ఇతర ఆస్తులు ఉంటే వీటిని బ్యాంకులో తాకట్టుపెట్టుకొని రుణం తీసుకుంటారు. కానీ ఇవేమి లేవు. ఉన్నది ఒక్కటే ఉద్యోగం. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వ్
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
గ్లోబల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 537 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ�
సెన్సెక్స్ 483 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 11: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించిన ప్రభావం సోమవారం భారత్ స్టాక్ సూచీలపై పడింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు తగ�
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట�