ఎవరైనా సపాయి కర్మచారీలను వేధిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు వేధిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్పర్సన్ అంజ నాపన్వార్ హెచ్చర�
భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్ర�
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం న్యూయార్క్�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC).
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశా
బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ గ్యాస్ దిగ్గజ కంపెనీ ‘టెక్నిప్ ఎఫ్ఎంసీ’ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ గ్లోబల�
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.