Bank of Baroda | ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BOB | దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని
ఎన్పీసీఐ, బీవోబీలతో కలిసి ఐఆర్సీటీసీ విడుదల న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్)లతో కల
బీవోబీ లాభాలు రెండింతలు పెరిగాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,061 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్ల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. రూ.5వేల వరకు చెల్లింపుల కోసం సరికొత్త వేరబుల్ ఉత్పత్తులను సోమవారం పరిచయం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్�
న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా సైంటిస్టులు, డేట ఇంజనీర్లను ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్లుగా రిక్రూట్ చేసుకుంటోంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్లో ఆసక్తికలిగిన అభ్యర్ధులు ఆయా పోస్టులకు దరఖాస్�
న్యూఢిల్లీ, నవంబర్ 10: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,088 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంల�
సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల స్వతంత్య్ర భారత్లో ‘సమగ్రత స్వావలంబన’ అనే నేపథ్యంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ని�
హిమాయత్నగర్, అక్టోబర్ 22: ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా తమ బ్యాంకు విస్తృత సేవలను అందిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగానే రైతులకు ప�
వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన బ్యాంక్ ముంబై, అక్టోబర్ 7: గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి ది
రూ.1,487 కోట్ల నిధులు సమీకరించిన కంపెనీముంబై, సెప్టెంబర్ 30: ఇటీవల రికార్డుస్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్ విలువ 3 బిలియన్ డాలర్లకు (రూ.22,272 కోట్లు) చేరింది. ఈ కంపెనీ తాజాగా అంతర్జా�