న్యూఢిల్లీ, జూలై 11: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. మంగళవారం నుంచి అమల�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశానుసారం ఆగస్టు 1 నుంచి రూ.5 లక్షలు, ఆపై విలువ కలిగిన చెక్కుల క్లియరెన్స్కు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సం�
లండన్, జూన్ 11: జీవీకే గ్రూప్ సబ్సిడరీ జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) చెల్లించాల్సిన రుణంపై ఆరు భారతీయ బ్యాంక్లు లండన్ హై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ �
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచేసింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను అరశాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బీవోబీ తన ఎంసీఎల్ఆర్(మార్�
Cashier | పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో క్యాషియర్. క్యాష్ కౌంటర్లో ఉన్న సొమ్ముతో ఉడాయించాడు మహానుభావుడు. ప్రవీణ్ అనే వ్యక్తి వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలో క్యాషియర్గా (Cashier) పనిచేస్�
న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మంగళవారం ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గత వారం రెపో రేటును ఆర్బీఐ అనూహ�
బ్యాంకులు రుణాలపై వడ్డింపుల్ని మొదలుపెట్టాయి. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచాయి.
జహీరాబాద్ : పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.94కోట్లు మోసానికి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ జగదీశ్, క్యాషియర్ ఆకుల రాజుల కలిసి రూ.94 లక్షలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఆన్లైన్లో మళ్లించ
5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రుణ గ్రహితలకు షాకిచ్చింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)న�