ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును 15 బేసి�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.3,313 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా ‘బరోడా తిరంగా డిపాజిట్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేకంగా ప్రకటించిన ఈ డిపాజిట్ స్కీంలపై అదనపు వడ్డీని ఆఫర్ చేస్త
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మరో ఘనత సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వితరణలో బీవోఎంకు తొలి స్థానం వరించి�
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 20 బేసిస్ �
క్యూ1లో 79 శాతం పెరిగిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నిక�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. హైదరాబాద్లో జరిగిన వినియోగదారుల సమావేశం(కస్టమర్స్ మీట్) కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ హైదరాబాద్