బ్యాంకులో పని చేస్తూ నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్న కేసులో సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వరంగల్ ఇంతెజార్గంజ్ సీఐ షుకూర్ తెలిపారు.
బంగారం ధర పెరగడంతో సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, కేటుగాళ్లకు మాత్రం మంచి అవకాశంగా మారింది. బ్యాంకు ఉద్యోగులు, బంగారు నాణ్యతను పరిశీలించి, నిర్ధారించే అఫ్రైజర్లను మచ్చిక చేసుకొని లక్షలు నొక్కేస్త�
బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 23 నుంచి 25 వర కు జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎస్బీ యూ) పిలుపునిచ్చింది. బుధవారం నారాయణగూడలోని ఎస్బీఐ ఓఏ భ
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వారానికి ఐదు రోజుల పని, అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలతోపాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మార్చి 24 నుంచి రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నట్ల�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను విధ్వంసం చేసే కుట్రను బ్యాంక్ ఉద్యోగులు సమర్థంగా ఎదుర్కోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
Hyderabad | బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు కొంత డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగులపై కక్షగట్టిన ఓ మహిళ ఏటీఎంను ధ్వంసం చేసింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఓ జాతీయ బ్యాంక్లో ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది. పైగా అందులో వెంటవెంటనే పదోన్నతులు వచ్చేస్తే... విన్నవాళ్లకి ఈర్ష్య కలిగేంత అదృష్టంగా తోస్తుంది. కానీ పని ఒత్తిడి వల్ల అదే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకు�
ఐదు రోజుల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో నిరసనలకు దిగాలని భావిస్తున్నారు.
Monkey Caused Road Accident | ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు.
బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది.
బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి.
Bank Employees | బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్ బ్యాంకుల సంఘం (ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరిందని తెలుస్తున్నది.
వేతన సవరణ, వారంలో ఐదు రోజుల పనిదినాల్ని అమలుజేయాలన్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ త్వరలో నెరవేరబోతున్నది. ఎంతోకాలంగా నలుగుతున్న ఈ అంశాలపై సానుకూల ప్రకటన రాబోతున్నదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు బు�