వేతన సవరణ, వారంలో ఐదు రోజుల పనిదినాల్ని అమలుజేయాలన్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ త్వరలో నెరవేరబోతున్నది. ఎంతోకాలంగా నలుగుతున్న ఈ అంశాలపై సానుకూల ప్రకటన రాబోతున్నదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు బు�
విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కారు మహారాష్ట్రలో ప్రమాదానికి గురైంది. ఇందులో ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాట�
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులు ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభ�
బ్యాంకు ఉద్యోగులకు త్వరలోనే వారానికి ఐదు రోజుల పని విధానం అమలయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ చేస్తున్న డిమాండ్ను పరిశీలిస్తున్నట్టు ఇండియా బ్యాంక్స్ అసోసియేషన�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో వచ్చే నెల 19న జరగనున్న ఈ సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం కలగనున్నది.
న్యూఢిల్లీ, జూన్ 8 : ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె హెచ్చరికను జారీచేశారు. తమ పెన్షన్, వారానికి ఐదు రోజుల పని డిమాండ్లకు సంబంధించి జూన్ 27న సమ్మె చేయనున్నట్టు తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్�
Corona | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఏకంగా మూడు బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. ఒకేసారి మూడు బ్యాంకులకు సంబంధించిన 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడంతో అధికారులు ఆయా బ్యాంకు సేవలను నిలిపివేశారు.
Coronavirus | జిల్లా పరిధిలోని నారాయణ్ఖేడ్ పట్టణంలో కరోనా కలకలం సృష్టించింది. ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బుధవారం ఆ బ్యాంకును అధికారులు మూసివేశారు. బ్యాంకు ఉద్యో�
Omicron positive | జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజి�
ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నా