ఢాకా: స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను ఆసియాకప్, టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ కెప్టెన్గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం నిర్ణయం తీసుకుంది. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్.. అక్టోబర�
తదనుగుణంగా టికెట్ రేట్లను పెంచిన ఆర్టీసీ భగ్గుమన్న ప్రజలు, విద్యార్థులు.. నిరసనలు సాయం కోసం ఐఎంఫ్ గడపతొక్కిన సర్కారు ఢాకా, ఆగస్టు 8: శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగానే పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా తీవ్ర ఆర
గ్రీస్లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం ఫ్లైట్లో 12 టన్నుల పేలుడు సామగ్రి ఏథెన్స్, జూలై 17: గ్రీస్ ఉత్తర ప్రాంతంలోని కవలా నగర సమీపంలో ఉక్రెయిన్ విమాన సంస్థ మెరిడియన్ నిర్వహించే ఓ ఆంటోనోవ్ కార్గో విమా�
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగిస్తున్నారు. జనాగ్రహం చూసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం వేకువ జామున లంకను వీ�
ఢాకా: పద్మా నది(గంగా నది)పై నిర్మించిన పద్మా బ్రిడ్జ్ను ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ పొడువు 6.15 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఢాకా, మోంగ్లా సీపోర్ట్ మధ్య దూర�
నార్త్సౌండ్ (అంటిగ్వా): ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ బౌలర్ల ధాటికి బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 103 పరుగు�
బంగ్లాదేశ్ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి మోమినుల్ హక్ వైదొలగడంతో ఆ స్థానాన్ని వెటరన్ షకిబ్ అల్ హసన్ కు అప్పజెప్పింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వరుస పరాజయాలతో విసిగిపోయిన మోమినుల్ హక్.. రెండ్రోజ�
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�
ఢాకా: మిడిలార్డర్ ప్లేయర్లు ఏంజెలో మాథ్యూస్ (145 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ చండిమల్ (124; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకాలతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసి�
మిడిలార్డర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్ (115 బ్యాటింగ్; 13 ఫోర్లు), లిటన్ దాస్ (135 బ్యాటింగ్; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగు�
Passenger train | భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేండ్ల తర్వాత ప్యాసింజర్ రైళ్లు (Passenger train) మళ్లీ కూతపెట్టనున్నాయి. కరోనాతో నిలిచిన రైలు సర్వీసులు ఈ నెలాఖరులో పునఃప్రారంభంకానున్నాయి. మే 29న ఇరు దేశాల రైల్వే మంత్రులు ప్యా�