రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు అభినందన హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలక
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టివేత ఇద్దరు విదేశీ ప్రయాణికులు అరెస్ట్ హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధిక
ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ తర్వాత మరో కొత్త వివాదం మొదలైంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ వార్డులలో పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల న
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ):బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై నమోదైన కేసులో పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.6 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురు�
రాజస్థాన్పై బెంగళూరు గెలుపు ముంబై: బౌలింగ్కు సహకరిస్తున్న స్లో పిచ్పై ఆఖర్లో ధాటిగా ఆడిన బెంగళూరు ఐపీఎల్ 15వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్తో గత మ్యాచ్లో ఓటమి ఎదుర్కొన్న ఆర్సీబీ కోల్కతాకు కళ్లెం వేసింది. హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో కోల్కతా