Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ వివరించారు. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు చెప్పారు.
Karnataka State Road Safety Authority | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెలలో చోట�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
బెంగళూరు, ఆగస్టు 19: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 2010 నాటి లైంగికదాడి కేసులో బెంగళూరులోని సెషన్స్ కోర్టు వారెంట్ ఇచ్చింది. గతంలో వారంట్ ఇచ్చినప్పటికీ పో�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు
ఆన్లైన్లో పరిచయమైన ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఆ యువతి సరేనంది. సదరు యువకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఎవరెవరికో కాల్స్ చేస్తూ.. ఎక్కువ సమయం అలాగే గడిపే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు
మంచి అల్లుడు దొరికాడనే ఆనందంతో భారీగా ఖర్చుచేసి రూ.6 కోట్లతో తమ కుమార్తె వివాహం చేశారా దంపతులు. నాలుగు కేజీల బంగారం, కూపర్ కారు, రెండు వస్త్ర దుకాణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. సదరు
ఈ మధ్య కాలంలో దొంగలు మరీ తెలివి మీరిపోయారు. కొత్త కొత్త విధానాల్లో దొంగతనాలు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక క్యాబ్ డ్రైవర్.. తన క్యాబ్ ఎక్కిన ప్రయ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్సభాపక్ష నేత నామా హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించార