ఈనెల 7 నుంచి 10వ తేదీ మధ్య బెంగుళూరు సిటీ యూనివర్సిటీలో జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ (పురుషుల)టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిని టి.
ఒకవైపు కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తుండగా..మరోవైపు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ మాత్రం వచ్చే ఏడాది వెయ్యి మంది ఇంజినీరింగ్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు
Howrah Express | బెంగళూరు నుంచి కోల్కతా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్ప్రెస్లోని ఎస్9 ఏసీ కోచ్లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో ర�
ఎడ్యుటెక్ సేవల సంస్థ అనకాడమి మరోమారు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే 600 మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..తాజాగా మరో 350 మందికి ఉద్వాసన పలకబోతున్నది
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ వివరించారు. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు చెప్పారు.
Karnataka State Road Safety Authority | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెలలో చోట�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి