Howrah Express | బెంగళూరు నుంచి కోల్కతా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్ప్రెస్లోని ఎస్9 ఏసీ కోచ్లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో ర�
ఎడ్యుటెక్ సేవల సంస్థ అనకాడమి మరోమారు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే 600 మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..తాజాగా మరో 350 మందికి ఉద్వాసన పలకబోతున్నది
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ వివరించారు. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు చెప్పారు.
Karnataka State Road Safety Authority | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెలలో చోట�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
బెంగళూరు, ఆగస్టు 19: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 2010 నాటి లైంగికదాడి కేసులో బెంగళూరులోని సెషన్స్ కోర్టు వారెంట్ ఇచ్చింది. గతంలో వారంట్ ఇచ్చినప్పటికీ పో�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు