ఆరు నగరాల్లోకెల్లా అత్యధిక డిమాండ్ ముంబై, జూలై 23: పలు కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్లు తెలంగాణను కేంద్రంగా ఎంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంల
మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు బాస్ ఫోన్ చేసి ‘ఫలానా పని అర్జెంట్గా పూర్తి చెయ్’ అంటే ఏం చేస్తాం? మన పని మధ్యలో ఆపేసి బాస్ చెప్పిన పని పూర్తి చేస్తాం. అదే డ్రైవింగ్లో ఉంటే? గమ్యానికి చేరుకోగానే బాస్ చెప్పిన ప
ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయిం�
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయిత్కు చేదు అనుభవం ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతునేతపై ఓ వ్యక్తి నల్లని ఇంక్ను చల్లాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతు�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసా
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరివెళ్తారు.
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు అభినందన హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలక
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టివేత ఇద్దరు విదేశీ ప్రయాణికులు అరెస్ట్ హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధిక
ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ తర్వాత మరో కొత్త వివాదం మొదలైంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ వార్డులలో పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల న