ఆన్లైన్లో పరిచయమైన ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఆ యువతి సరేనంది. సదరు యువకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఎవరెవరికో కాల్స్ చేస్తూ.. ఎక్కువ సమయం అలాగే గడిపే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు
మంచి అల్లుడు దొరికాడనే ఆనందంతో భారీగా ఖర్చుచేసి రూ.6 కోట్లతో తమ కుమార్తె వివాహం చేశారా దంపతులు. నాలుగు కేజీల బంగారం, కూపర్ కారు, రెండు వస్త్ర దుకాణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. సదరు
ఈ మధ్య కాలంలో దొంగలు మరీ తెలివి మీరిపోయారు. కొత్త కొత్త విధానాల్లో దొంగతనాలు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక క్యాబ్ డ్రైవర్.. తన క్యాబ్ ఎక్కిన ప్రయ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్సభాపక్ష నేత నామా హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించార
ఆరు నగరాల్లోకెల్లా అత్యధిక డిమాండ్ ముంబై, జూలై 23: పలు కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్లు తెలంగాణను కేంద్రంగా ఎంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంల
మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు బాస్ ఫోన్ చేసి ‘ఫలానా పని అర్జెంట్గా పూర్తి చెయ్’ అంటే ఏం చేస్తాం? మన పని మధ్యలో ఆపేసి బాస్ చెప్పిన పని పూర్తి చేస్తాం. అదే డ్రైవింగ్లో ఉంటే? గమ్యానికి చేరుకోగానే బాస్ చెప్పిన ప
ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయిం�
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయిత్కు చేదు అనుభవం ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాల్గొన్న రైతునేతపై ఓ వ్యక్తి నల్లని ఇంక్ను చల్లాడు. ఆ తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతు�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసా
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరివెళ్తారు.