రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణ�
పోషకాల గనిగా పేరొందిన అరటిపండును (Banana) ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా ఆరగిస్తారు. ఏడాది పొడవునా లభించే అరటి పండు ఆకలిని తీర్చడమే కాదు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలనూ అందిస్తుంది.
పోషకాల గని అరటి పండు (Banana) సూపర్ ఫ్రూట్గా ఎన్నో దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఏడాది పొడవునా లభించే అరటి పండ్లు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నా�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పండు ఏదంటే అరటి పండేనని (Health Tips) అందరూ చెబుతుంటారు. ఎన్నో పోషకాలతో నిండిన అరటిపండు ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే అరటి పండు ఏ సమయంలో తినాలి..మితంగా తీస�
వేలకు వేలు పెట్టుబడులు.. మధ్య మధ్యలో ప్రకృతి వైపరీత్యా లు.. అరకొరగా చేతికొచ్చే పం ట.. అంతా కష్టపడి మార్కెట్లో పండించిన పంటకు మార్కెట్లో రేటు ఉంటుందో లేదో తెలియదు. ఇలా వాణిజ్య పంటలు సాగు ప్రస్తుతం జూదమైంది
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన దూలం రాజాగౌడ్ నాలుగెకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ�
ఒక గిన్నెలో బెల్లం, పచ్చికొబ్బరి తురుము, కిస్మిస్, కాజు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అరటి పండ్లను తొక్క తియ్య కుండానే అడ్డంగా రెండు ముక్కలు చేసి మధ్యలో గింజలు తీసి బెల్లం మిశ్రమం నింపాలి. ఒక గిన్నెలో మైద�
ఒక గిన్నెలో తొక్కతీసిన అరటిపండు, చక్కెర వేసి మెత్తగా మెదపాలి. పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా జోడించాలి. మైదాపిండి, జీలకర్ర కూడా వేసి నీళ్లు పోయకుండా ముద్దలా చేసి నాలుగు గంటలపాటు మూతపెట్టి పక్కన పెట్ట�
అరటి పండు అనేద ఇన్స్టంట్ ఫుడ్. శరీరంలో తొందరగా జీర్ణమయి వెంటనే శక్తిని అందజేస్తుంది. అందుకే మనకు ఏ టైంలోనైనా భోజనం అందుబాటులో లేనపడు రెండు అరటి పండ్లు తింటే ఆకలి తీర్చుకుంటారు. ఇది సామాన్యులకు కూడా అం�