కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు, తెలంగాణకు తీరని నష్టం తప్ప
Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుక
గోదావరిలో నికర, మిగులు, వరద జలాలనేవే లేవని, ఆల్వాటర్స్ అనే ఒకేఒక్క విధానం ఉన్నదని ఎప్పటినుంచో నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరుతో బనకచర్ల లింక్ ప్రాజెక్టును
‘లోక్సభ ప్రతిపక్ష నేతగా ఏడాది పూర్తి చేసుకున్న రాహుల్గాంధీ సాధించినదేమీ లేదు. దేశ ప్రజలను ఉద్ధరించినదేమీ లేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో�
Harish Rao | ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అను
Banakacherla | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా బందయ్యే వరకు తమ పోరాటం ఆగదని, తెలంగాణ ప్రయోజనాల కోసం, రైతు సమస్యలు తీర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష�
గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి మద్దతుగా ఉంటుందని అన్నారు.
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
బనకచర్లపై ముందే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇప్పుడు క్యాబినెట్, చర్చలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యా�
దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లోనే ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధానిస్తున్నారు? నల్లమల ఎక్కడున్నది? ఏపీ కింద ఉన్నదా.. తెలంగాణ కింద ఉన్నదా? ఇవీ అఖిలపక్ష సమావ�
కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే ఇప్పటిదాకా కేంద్రం అనుమతులిస్తున్నది. అదే శాస్త్రీయత, ధర్మం కూడా. శ్రీశైలం, శ్రీరాంసాగర్ సహా అనేక ప్రాజెక్టులను నికర జలాల ఆధారంగానే కట్టారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు.