ప్రకృతి ధిక్కార స్వరాన పరస్పర ఆలోచనలోచనా గమనమేది?
సూత్రాల శాస్ర్తాల ప్రామాణికతను మించిన పర్యావరణ ప్రభావాల అంచనాల వంచన ధరిత్రి ధర్మాధర్మాల మీద కత్తుల వంతెన ఇజాల ముసుగున నిజాల సమాధిలో మనమన్నది మనమన్నది
బనకచర్ల పేరుతో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నదని, దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని బీఆర్ఎస్వీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ పిలుపునిచ్చారు.
గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశా
బనకచర్ల మీద తామేమీ తీర్పు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలను పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సాగుతున్నది కాంగ్రెస్ పాలన కాదని, బీజేపీ-టీడీపీ రిమోట్ పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్లస్ కూటమి విషపు పాలన నడుస్తున్నదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత�
‘రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై కేంద్ర జల్శక్తి శాఖను నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశ�
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
Banakacherla | బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే
Godavari | బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో వరద జలాల్లేవని, ఆ కాన్సెప్ట్ అనేది లేదని కేంద్ర జల్శక్తిశాఖ మాజీ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ మాజీ చైర్మన్ వెదిరె శ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం ఎజెండా నుంచి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీ చేపట్టిన �