బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మధులత, జశ్విత పలు జాతీయ, రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో బాల్ బ్యాట్మెంట
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ రురావత్ రమాదేవి గురువారం ప్రారంభించారు.
బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెలా 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-19 బాలుర జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు గోలేటికి చెందిన క్రీడాకారులు గట్టు గోపాల్, పిన్సింగుల సాయిచరణ్ ఎంపికైనట్లు ఉ�
ఒకప్పుడు బాల్బ్యాడ్మింటన్ అంటే మోజు ఉండేది. ఇప్పుడు ఆ క్రీడను ఆడేవారే అరుదు. అలాంటి ఆటపై మక్కువ పెంచుకొని జిల్లా,రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు తిమ్మాపూర్ విద్యార్థులు. జిల్లా నుంచి జాతీయస్థ�
Ball Badminton | ‘మనం ఒక్కరం తలుచుకుంటే ఏమవుతుంది..?’ అని నిరాశావాదంతో ఆలోచిస్తారు కొందరు.. కానీ.. ‘మనం వేసే ఒక్క అడుగైనా కొంతమందికైనా వెలుగు బాట అవుతుంది..’ అని ఆలోచిస్తారు ఆశావహులు. అలాంటి కోవకు చెందిన వారే ముష్టికు�
రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్�
పోటీల్లో విజేతలైన వారిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తారు. అయితే అతని విజయం వెనుక గురువు పడిన కష్టాన్ని గమనించరు. తల్లిదండ్రులు జీవితాన్నిస్తే దానికి సార్థకత కల్పించేది ఉపాధ్యాయులే.
ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ బాల్బ్యాడ్మింటన్ బాలుర, బాలికల జిల్లా జట్లను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ �
బోనకల్లు మండలంలోని ముష్టికుంట్లకు చెందిన అమరేషు లింగయ్య అనే క్రీడాకారుడు 1996లో బాల్బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో మండల కేంద్రంలో మరికొందరితో కలిసి శాంతిస్నేహ యూత్ను ఏర్పాటు చేశారు.
రేపటి నుంచి అట్టహాసంగా టోర్నమెంట్ తెలుగు రాష్ర్టాల నుంచి 28 జట్లకు ఆహ్వానం స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా �