Talasani : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Sreenivas Yadav) అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం (Balkampet Yellamma Temple) వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు తలసాని.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి ప్ర త్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పదేళ్లపాటు అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ య�
MLA Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి ఏటా అమ్మవ
Balkampet | చారిత్రాత్మక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసి రావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దేవాలయ పాలకమండలి మాజీ సభ్యులు సింగారపు శ్రీనివాస్ గుప్తా, బూర్గుల ఉమానాథ్ �
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగ�
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ శీఘ్ర దర్శన టిక్కెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్టు రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పలు పోస్టులు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బల్కంపేట ఎ
Hyderabad | జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆల య ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు.
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్
నగరంలోని ప్రధాన ఆలయ్యాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆక్షలు విధించారు. ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేశారు. వాహనాలను �
Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో న�
తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తోడ్పాటుతో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకల వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు మంగళవారం దేవాలయ ఆవరణ
Minister Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బల్కంపేట ఆలయ నూతన పాలకమండలి మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.