Balka Suman | ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. గతంలో పార్టీ పెట్టిన ఆల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, విజయశాంతి, షర్మిల పరిస్థితి
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 20 : ‘చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమం పక్క దారి పట్టింది. మంత్రి వివేక్ సోషల్ మీడియా, పేపర్లు, టీవీల్లో రోత రాతలు రాయించుకుంటున్నడు. ఫ్యాక్షన్ రాజకీయ�
Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో అటు రాష్ట్రంలో, ఇటు చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బాల్�
కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు.
KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొక్కవోని ధైర్యంతో అధికార బల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నార�
Balka Suman | పోలీసులను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman )ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా, మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలకు పాల్పడినా.. క్యాతనపల్లిలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమ�
రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పాపపు పాలన చేస్తున్నదని, ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని