ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో బెయిల్ కోసం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి.
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
సింగరేణిలో(Singareni) 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసును బంజారాహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు.
Jagadish Reddy | బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ
KTR | బాల్క సుమన్ మాట్లాడిన మాటలు తప్పు అనిపిస్తే.. రేవంత్ రెడ్డిమాట్లాడే రోత భాషపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. కూల్చాలి.. నరకాలి అని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడని గుర్తుచేశారు
Balka Suman | ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్పై పలు కఠినమైన నేరాలు మోపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభ�
ప్రజాస్వామ్యంలో అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేదా ? సింగరేణి లో కుంభకోణాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పం పుతారా ? అంటూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశ
బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను హైదారాబాద్లో అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప�
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు