Hyderabad | హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతిని బర్త్డే పేరుతో తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
బాలానగర్ (Balanagar) ఫ్లైఓవర్ పై ఓ గుర్తు తెలియని పాదచారుడని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ప్రమాద ఘటనను పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (శిక్షణలో ఉన్న ఎస్ఐ) ఎస్.వెంకటేశంను డీసీఎం ఢీ క
పురుడు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ విగత జీవిగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు తల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది.
రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చలానాలు విధించడంతోపాటు, కేసులు కూడా నమోదు చేస్తామని బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేశ్ హెచ్చరించారు. మంగళవారం మోతీ నగర్ పరిధిలోని కబీ
Hyderabad | హైదరాబాద్ బాలానగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా చలానా కోసం ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక�
ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు.
Kukatpally | తాళం వేసిన ఇండ్లే అతడి టార్గెట్.. పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతాడు. చోరీ చేసిన సొమ్ము అంతా ఓ చోట పెట్టి... తన అవసరం కోసం కొంచెం కొంచెం వాడుకుంటూ జల్సాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగ
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
బాలానగర్లో ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.
తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న సహచరుడిని నలుగురు కలిసి చంపేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. టీచర్లు లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు.. పరీక్షలు ఎలా రాయాలని బాలానగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు అధికారులను నిలదీశారు. శనివారం పాఠశాల, కళాశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు.
బాలానగర్లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్ట