లేక్ లిప్నో(చెక్ రిపబ్లిక్)లో జరిగిన ప్రపంచ సెయిలింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ సెయిలర్లు వినోద్ దండు, బద్రీనాథ్ సత్తాచాటారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, భారత్ నుంచి వచ్చిన 104 బోట్లత
చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నది. 150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Kedarnath Dham | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వా
Urvashi Rautela | బాలీవుడ్ నటి ఊశ్వరి రౌటెలా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఆలయ అర్చకులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పేరిట ఉత్తర భారతంలోనూ ఓ ఆలయం ఉందని.. దక�
ఉత్తరాఖండ్లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది.
Badrinath Kedarnath Temple Committee: హిమాలయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ గుళ్ల నమోనాలను పునర్ సృష్టించవద్దు అని ఆ ఆలయ కమిటీ తెలంగాణలోని ఓ ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. ఆలయ కమిటీకి చెందిన మీడియా ఆఫీసర్ హరీ�
Kedarnath bypoll: కేదార్నాథ్లో ఈనెల 20వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఆ ప్రాంతం నుంచి పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం బీజేపీ గాల
మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్బాబు నిర్మిస్తున్నారు.
Badrinath | ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. దీనిని క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లడంతో వారు పరుగులు తీశారు. ప్రాణ మ�
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�