చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల�
చార్ధామ్ యాత్ర నవంబర్ 18న ముగియనున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని నవంబరు 18న మధ్యాహ్నం 3.33 గంటలకు మూసివేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వివరాలను శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర
Roads blocked | ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రం�
Badrinath: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో హైవేపై కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వర్షం వల్ల ఆ ప్రాంతంలో కొండచరియలు కూలాయి. చమోలీ జిల్లాలోని చిన్కా వద్ద ఈ ఘట
Badrinath | ప్రముఖ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతాకాలం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఆలయ
Char Dham Yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
చార్ధామ్ యాత్ర | దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది.
‘చార్ ధామ్ యాత్ర’ ప్రత్యేక రైలు నడుపనున్న ఐఆర్సీటీసీ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్నది. ఈ క్రమంలో చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్�