Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. థామస్ కప్ కైవసానికి భారత్ అడుగు దూరంలో ఉంది. ఫైనల్ మూడో మ్యాచ్లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీతో భారత ఆటగాడు కిదాంబి శ్రీక�
భారత్, ఇండోనేషియా థామస్కప్ ఫైనల్ నేడు బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. ఏడు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక థామస్కప్లో ఫైనల్ పోరుకు తొలిసారి దూసుకొచ్చిన భారత్
5-0తో కెనడాపై గెలుపు థామస్ కప్ బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. తొలి పోరులో జర్మనీపై ఏకపక్ష విజయం సాధించిన మన అబ్బాయిలు.. సోమవారం 5-0తో క�
భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇద్దరూ కొరియా ఓపెన్ సూపర్ 500 ఛాంపియన్షిప్ సెమీస్కు దూసుకెళ్లారు. పాల్మా స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు, పురుషుల సింగిల్స�
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి టాప్ ఆటగాళ్లు ఈ టో�
ఫైనల్ చేరిన లక్ష్యసేన్ ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్ రెండు దశాబ్దాల తండ్లాట తీర్చేందుకు భారత యువ షట్లర్ లక్ష్యసేన్ వేయాల్సింది మరొక్క అడుగే!హేమాహేమీలకు అందని ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్ టైటిల్�
హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్రావు లక్నో: దేశీయ హ్యాండ్బాల్ భవిష్యత్ త్వరలో మారబోతున్నదని జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి క
ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20: స్థానిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం మొదలైంది. పోటీలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్ర�
హైదరాబాద్: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. హిజాబ్ ధరించవద్దంటూ ఒక కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ద�
ఆసియా టీమ్ చాంపియన్షిప్ షాహ్ ఆలమ్ (మలేషియా): సీనియర్ల గైర్హాజరీలో భారత యువ బ్యాడ్మింటన్ బృందం.. ఆసియా టీమ్ చాంపియన్షిప్నకు రెడీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ పురుషుల జట్టు�
సయ్యద్ మోదీ ఓపెన్ లక్నో: సయ్యద్మోదీ ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రత్యర్థి ఐదో సీడ్ ఎవ్జినియా కో�