న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�
స్టార్ షట్లర్కు పసిడి పతకం హాకీలో రజతంతో సరి బాక్సింగ్లో సాగర్కు సిల్వర్ ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ నాలుగో స్థానంలో భారత్ ఓవరాల్గా 61 పతకాలు మన షట్లర్లు విజృంభించడంతో కామన్వెల్త్ క్రీడల చివర�
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా రాణించి స్వర్ణం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగ�
రెండుసార్లు ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడలలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లో సింధు.. 21-19, 21-17 తేడాతో జియ మిన్ యో (సింగపూ�
సింగపూర్ తెలుగు సమాజం (STS) సింగపూర్లోని అవర్ టాంపనీస్ హబ్లో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించింది. సాధారణంగా నిర్వహించే సాంస్కృతిక, సామాజిక, భాషా సంబంధిత ఈవెంట్లతో పాటు వార్షిక ఈవెంట్లలో భాగంగా సమగ్రత &am
ఇటు వ్యక్తిగతంగా.. అటు జట్టు పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించిన భారత షట్లర్లు కామన్వెల్త్ గేమ్స్కు రెడీ అయ్యారు. కెరీర్లోనే తొలిసారి సింగపూర్ ఓపెన్ నెగ్గి పీవీ సింధు జోరుమీదుంటే.. ప్రతిష్ఠాత్మక థామ�
వ్యక్తిగత విజయాలు ఎన్ని ఉన్నా.. జట్టుగా సాధించిన థామస్ కప్ గెలుపు ప్రపంచంలో భారత్ను బ్యాడ్మింటన్ సూపర్ పవర్గా నిలబెట్టిందని దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనె తెలిపాడు. ఇటీవల ముగిసిన థామస్ కప్లో అద�
భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభి�
ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్లో స్వర్ణ పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభమై ఇప్పటికి 73 ఏళ్లు గడిచినా.. ఒక్కసారి కూడా భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడలేద�