ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ) మంగళవారం టోక్యో నుంచి ఢిల్లీ చేరుకుంది. కోచ్ పార్క్తో కలిసి ఆమె ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగ�
టోక్యో: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండు ఒలింపిక్ మెడల్స్తో చరిత్ర సృష్టించిన సంగతి తెలుసు కదా. ఇంతటి ఘనత సాధించిన తమ కూతురిని చూసి సింధు తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. సింధు �
ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో సింధ�
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?
PV Sindhu enters semifinals | ఒలింపిక్స్లో పతకం దిశగా మరో అడుగు వేసింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమగుచిపై 21-13, 22-20 తేడాతో గెలిచి సెమీస్లో అడుగు
టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్లో అతడు 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కా
టోక్యో: ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్లోనూ ఆమె విజయం సాధించింది. హాంకాంగ్కు చెందిన ఎన్గన్ యితో జరిగిన మ్యా�
టోక్యో: ఇండియన్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ మంగళవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్లో విజయం సాధించారు. బ్రిటన్కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-17, 21-19 తేడాతో గెలిచారు. అయితే మరో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వ
దశాబ్దాల చైనా ఆధిపత్యానికి గండికొడుతూ బ్యాడ్మింటన్కు భారత్ కేరాఫ్ అడ్రస్గా మారిన వైనం. బ్యాడ్మింటన్ అంటే హైదరాబాద్ అడ్డా అనేలా ఠక్కున గుర్తుకు వచ్చే సందర్భం. కొన్ని గంటల వ్యవధిలో మొదలుకానున్న టో