హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ప్రధాన కార్యదర్శి వంశీధర్ పేర్కొన్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 24-22, 17-21, 18-21తో రెండోసీడ్, ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫీ(చైన�
తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్లు భవేష్ క్రిషవ్ జోడీ విజేతగా నిలిచింది. శనివారం ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్నీ అండర్-13 బాలుర డబుల్స్ ఫైనల్లో భవేష్, క్రిషవ్ ద్వయం 15-21, 21-18
కోయంబత్తూరు వేదికగా జరిగిన సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రేయాన్సి, ప్రణవ్రావు విజేతలుగా నిలిచారు. తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల నుంచి దాదాపు 200 మందికి పైగా ప్లేయర్�
అజంతా బజాజ్ స్మారక ఆల్ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రోహన్ గుర్బాని విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రోహన్ 21-13, 23-21తో సిద్ధాంత్ గుప్తాపై విజయం సాధించాడు.
ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్మిసాయి ఆరాధ్య రన్నరప్గా నిలిచింది. బీహార్లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆరాధ్య 10-21, 10-21తో కర్ణాటకకు చెందిన శైని చే
తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, కార్య�