హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, కార్యదర్శి యూవీఎన్ బాబు, మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.