గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా చిలుక మధుసూదన్రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన గడ్డిఅన్నారం మ
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసము�
ఎనిమిదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన మీర్పేట కార్పొరేషన్ పరిధిలో ఆదివారం కలక లం రేపింది. దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్రెడ్డి, కవిత దంపతుల రెండో కుమారుడు మహేందర్రెడ్డి ఆదివారం సా యంత్ర�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పటాన్చెరు పట్టణంలోని శాంతిన�
జిల్లాలో తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి అబ�
నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును నిరంతరం గౌరవిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్లలో న
అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో
ప్రజాకవి కాళోజీ నారాయణ సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చేగుంటలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల నా యకులు శనివారం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అతడి ప్రాణాలు కాపాడి తన గొప్ప మనసును చాటుకొన్నాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం �
తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, కార్య�
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభువుగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.