తెలుగు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని అంతర్జాతీయ ప్లేయర్లు నందగోపాల్ కిదాంబి, జేబీఎస్ విద్యాధర్ అన్నారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమక�
యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ద్వయం కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్.. 21-14, 21-12తో స్కాట్ గైల్డియ-పాల్ రియాండ్స�
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల క్వార్టర్స్లో బరిలో నిలిచిన లక్ష్యసేన్ సైతం కీలక క్వార్టర్స్లో నిరాశపరిచాడు.
హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ప్రధాన కార్యదర్శి వంశీధర్ పేర్కొన్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 24-22, 17-21, 18-21తో రెండోసీడ్, ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫీ(చైన�
తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్లు భవేష్ క్రిషవ్ జోడీ విజేతగా నిలిచింది. శనివారం ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టోర్నీ అండర్-13 బాలుర డబుల్స్ ఫైనల్లో భవేష్, క్రిషవ్ ద్వయం 15-21, 21-18
కోయంబత్తూరు వేదికగా జరిగిన సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రేయాన్సి, ప్రణవ్రావు విజేతలుగా నిలిచారు. తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల నుంచి దాదాపు 200 మందికి పైగా ప్లేయర్�