బీడబ్ల్యూఎఫ్ కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా అద్భుతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అష్మిత.. 14-21, 21-14, 21-14తో నాలుగో సీడ్ హాన్ జియాన్ జి (చ
కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు అష్మిత చాలిహా, రక్షిత శ్రీ రామ్రాజ్ సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 50వ ర్యాం�
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న పార్లమెంటేరియన్స్ ఆరో జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్
భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు వరుసగా పదోసారి ప్రపంచ నంబర్ వన్, సౌత్ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో ఓడి ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది
భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ జోడీకి చెక�
సీనియర్లందరూ విఫలమైనా ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన యువ భారత షట్లర్ ఆయూష్ శెట్టి అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సెమీస్కు దూసుకెళ్లాడు.
భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ.. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో 19 ఏండ్ల అనుపమ.. 21-17, 8-21, 22-20తో ప్రపంచ 15వ
జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు.. 21-12, 21-8తో బుసానన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది.