సీనియర్లందరూ విఫలమైనా ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన యువ భారత షట్లర్ ఆయూష్ శెట్టి అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సెమీస్కు దూసుకెళ్లాడు.
భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ.. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో సంచలన విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో 19 ఏండ్ల అనుపమ.. 21-17, 8-21, 22-20తో ప్రపంచ 15వ
జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు.. 21-12, 21-8తో బుసానన్ (థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది.
చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్.. 2
తెలుగు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని అంతర్జాతీయ ప్లేయర్లు నందగోపాల్ కిదాంబి, జేబీఎస్ విద్యాధర్ అన్నారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమక�
యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ద్వయం కృష్ణ ప్రసాద్-సాయి ప్రతీక్.. 21-14, 21-12తో స్కాట్ గైల్డియ-పాల్ రియాండ్స�
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సింగిల్స్ ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల క్వార్టర్స్లో బరిలో నిలిచిన లక్ష్యసేన్ సైతం కీలక క్వార్టర్స్లో నిరాశపరిచాడు.