ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో భారత్ 1-4తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రి�
భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఏమాత్రం ఆశలే లేకుండా బరిలోకి దిగిన ఈ 21 ఏండ్ల కుర్రాడు. ఒర్లిన్స్ మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పోరులో భారత జోడీ14-21, 14-21 స్కోరుతో ఇండోనేష
German Open: జర్మన్ ఓపెన్ టోర్నీ నుంచి శ్రీకాంత్ తప్పుకున్నాడు. ఇక ప్రధాన ప్లేయర్గా లక్ష్య సేన్ రంగంలోకి దిగనున్నాడు. మంగళవారం నుంచి జర్మన్ ఓపెన్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్ట�
వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు.
వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ పోటాపోటీగా సాగుతున్నది. మూడో రోజైన శుక్రవారం వేర్వేరు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జ
వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. సుబేదారి వరంగల్ క్లబ్లో పోటీలను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గురువారం ప్రారం