ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్ట�
వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు.
వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ పోటాపోటీగా సాగుతున్నది. మూడో రోజైన శుక్రవారం వేర్వేరు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ పోటీలు జ
వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. సుబేదారి వరంగల్ క్లబ్లో పోటీలను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గురువారం ప్రారం
ఆసియా క్రీడలకు ఉన్నతి ఎంపిక..మూడు మెగాటోర్నీలకు జట్లు ప్రకటించిన ‘బాయ్’ న్యూఢిల్లీ: తనదైన ఆటతో బ్యాడ్మింటన్ టోర్నీల్లో సత్తా చాటుతున్న యువ షట్లర్ ఉన్నతి హుడా మరో సంచలనం సృష్టించింది. అతి చిన్న వయసు�
యువ షట్లర్ లక్ష్యసేన్కు విశ్రాంతి నేటి నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బాసెల్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపర్చిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాం�
సింధు, శ్రీకాంత్పైనే ఆశలు న్యూఢిల్లీ: కాస్త విరామం అనంతరం భారత షట్లర్లు తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 జర్మన్ ఓపెన్లో పీవీ స�