ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ఆయా పాఠశాలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన బడిబాటలో ఉమ్మడి నల్లగొండ జ�
Badi Bata | ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదు లక్ష్యంగా గ్రామ గ్రామాన పర్యటిస్తుస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు తిరుమలేశ్ తె�
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించి మాట్ల�
పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుడు భాషిపాక లక్షీసురేందర్ మా�
Mahadevpur | ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాష్ బాబు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలను గత నెల నుంచే రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది.
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే�
యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండల కేంద్రంలోని భూ లక్ష్మమ్మ చౌరస్తా దగ్గర బడిబాట జీపు యాత్రను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
Bakrid | బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన ముస్లిం టీచర్లకు బడిబాట కార్యక్రమం నుంచి మినహాయింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ బడి బయటి పిల్లలు బడిలో చేరాలని క
మన ఊరి పిల్లల్ని- మన బడిలోనే చేర్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పిలివెల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.