ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బడిబాటలో భాగంగా శుక్రవారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని భూంపల్లి, రుద్రారం ప
Komati Reddy | ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చే�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గురువారం రెండో రోజు బడిబాట నిర్వహించారు. అన్ని ప్రభుత్వ బడులలో 10,577 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వి�
పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన
బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట �
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. జూన్ 3నుంచి 30వరకు నిర్వహించిన బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడంతో సర�
ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు వారంలోనే 19 వేలకు పైగా విద్యార్థుల చేరిక ఈ నెల 30లోగా మరింతమంది చేరే అవకాశం ‘మన ఊరు మన బడి’తో క్రమంగా మార్పు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ స్కూ�
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, తల్లిదండ్రులపై ఫీజుల భారం లేకుండా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భోలక్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు కోసం జూన్ 3 నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించ