KTR | ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే దాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి తెలిపారు. గత ఆరు నెలలుగా జీతాలు అందక, �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ము�
ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
Bade Nagajyothi | ఆదివాసీలను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగజ్యోతి ప్రశ్నించారు.
ములుగు (Mulugu) మండలం కోడిశెలకుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు భూక్య సునీల్(37) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేటు దవఖానలో చికిత్స పొందుతున్న ఆ
ఆరోగ్య సమస్యతో సోమవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి వైద్యం కరువైంది. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఈ రోజు చూడబోమని, రేపు రావాలని నిర్
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటామని ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ నాయకు
CM KCR | తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాపాడుకొంటామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. విదేశాలకు కూడా సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సింగర�
చీమలు పుట్టల్లోంచి దండెత్తినట్టు.. ఉసిళ్లు పుట్టలను పలుగదీసుకొని ఎగజిమ్మినట్టు ములుగులో గులాబీ జనజాతర. ఎటుచూసినా జనమే.. ఎక్కడ చూసినా గులాబీ గుబాళింపే. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆ
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో