Satyavathi Rathod | తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బం
Bade Nagajyothi | ఎన్నికల సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న పథకాలను ఆపే కుట్రలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi )అన్నారు. �
నియోకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె గోవిందరావుపేట, తాడ్వాయి మండలకేంద్రాల్లో బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం, ములుగు మండలంలో�
Bade Nagajyothi | 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం శూన్యమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్�
Bade Nagajyothi | సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఊరూ వాడాజై కొడుతున్నాయి. మేమంతా బీఆర్ఎస్తోనే అంటూ నినదిస్తున్నాయి
‘ప్రజల కోసం నా తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. అరణ్యంలో ప్రకృతి తల్లి ఒడిలో నేను జన్మించాను. అమ్మానాన్నల ప్రేమ తెలియదు. నా బాల్యం దాదా(తాత) బడే జగన్నాథరావు, నానమ్మ రాంబాయితో గడిచింది. విద్యాభ్యా సం ప్రభుత�