Loksabha Elections 2024 : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బీసీ ద్రోహులని, వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీలు వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Hari Ramajogaiah | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనల మధ్య జరిగిన పొత్తుల వ్యవహరంలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరి రామజోగయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
సమైక్య రాష్ట్రంలో ఎన్నో పీడనలకు, వేదనలకు గురైన తెలంగాణ ప్రజానీకం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాక, ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన సాంస్కృతిక అంశాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తు�
అంబేద్కర్ పేరు వింటేనే అదో ధైర్యం. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ఆయనొక ఆశాజ్యోతి. బడిలో.. గుడిలో.. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ఈ సమాజంలో రుగ్మతలపై చివరి శ్వాస వరకు పోరాడారు. సమ సమ�
ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధోశక్తి, స్థిరమైన సంకల్పబలం ఆయన సొంతం. ఓరిమి, కారుణ్యం, చర్చించే గ�
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ�
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
2022 ఉద్యోగ నామ సంవత్సరం. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు పూర్తయ్యాయి.. గ్రూప్-1కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెలలో పరీక్ష జరుగనున్నది.. మున్ముందు గ్రూప్-2, 3, 4 పోస�
ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షల ఖర్చు మహిళా సంక్షేమమే సర్కారు ధ్యేయం ఆడబిడ్డల కోసం అనేక పథకాలు అమలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ చౌక్లో సమైక్యతా రక్షాబంధన్ జ్యోతిబాఫూలే బాలికల స్
దేశవ్యాప్తంగా వెంటనే బీసీల కుల గణన చేపట్టాలని, జాతీయ స్థాయిలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 56 శాతం