బీసీ సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొంతమంది బురద చల్లటం అవివేకమైన చర్య అని 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులు
బీసీ విద్యార్థులకు 260 గురుకుల పాఠశాలలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభార
ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడే వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. అలా ఏర్పడకపోతే ఈ నెల 15 తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులను ప�
అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని పేర్కొన్నారు.
Minister Talasani Srinivas yadav | బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభ
తరతరాలుగా దేశంలో బడుగు బలహీనవర్గాలు విద్యకు దూరం చేయబడ్డారు. బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆధునిక ఆంగ్లవిద్య ప్రవేశ పెట్టే నాటికి (1890) దేశ అక్షరాస్యత 2.3 శాతం. ఆంగ్లేయులు ఆధునిక, లౌకిక విద్య ప్రవేశపెట్టి
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ ధ్వజమెత్తారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని
ప్రధాని మోదీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీలోని బీసీ నేతలంతా
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�
ఫిబ్రవరి 2న స్థలాల పత్రాలు అందజేత ఆ వెంటనే నిర్మాణ పనులు షురూ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 29 : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం త్వరలో కార్యరూపం దాల్చబోతున్నది. వీటి కోసం కేటాయించిన స్థలాల �
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఎంబీసీల (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా�