గత 50 ఏండ్లుగా ఉన్న దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా ముస్లింలకు కేటాయించడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేటలో (Bachannapet) స్థానికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రా
బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ దేవస్థానం వద్ద బీజేపీ బచ్చన్నపేట మండలాధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని సేవా పక్షం కార్యక్రమాల సన్నహక�
యూరియా కోసం అన్న దాతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రతిరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ అన్నారు.
జనవాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు(Scrap shops) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోనే రహదారుల వెంట, జనవాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి.
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.