కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పేర్ని గౌతమ్ (19) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోచన్నపేట వైపు రహదారిలో
గోదావరి జలాలతో మండలంలో ఎండుతున్న పంటపొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రాంతంలో కరువు పరిస్థితులను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. శుక్రవారం జనగామ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం �