Baby died | మిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) శివార్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటూ నీటిగుంటలో పడి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
ల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కుర్చీలో గర్భిణి ప్రసవం జరిగిన విషయం మరువకముందే వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో మరో మహిళ గర్భంలోనే శిశువు మృతిచెందింది.
Nallagonda | ల్లగొండ ప్రభుత్వ ప్రభుత్వ దవాఖానలో(Nallagonda Government Hospital) మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణి ఘటన మరువక ముందే మరో విషాదకర సంఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి(Baby
సమయానికి చికిత్స అందక నవజాత శిశువు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాపూర్ మండలంలోని రోలుబండ గోత్తికోయగూడేనికి చెందిన మడకం భీమా-బుద్ది దంపతులకు ఈ నెల 25న ఇంటి వద్ద ఆడ శిశువు జన్మించిం�
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది.
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.