‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ ఆరోగ్య పథకం కింద లక్షలాది పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలను అందిస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఊదరగొడుతున్నది.
Nagarkurnool | నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
గాంధీ దవాఖానలో ప్రతిరోజూ వివిధ ఆరోగ్య సమస్యలతో 1500కి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ చిట్టి తీసుకోవడానికి చాలా పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు ఎస్పల్లి సబ్సెంటర్లో బాగా నిర్వహిస్తున్నారని జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ కితాబునిచ్చింది. ఎస్బీపల్లి సబ్సెంటర్ను బుధవారం వర్చువల్గా జాతీయ నాణ్యతా ప్రమా�
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ సేవలను నిలిపివేస్తామని వందలాది ఆసుపత్రులు హెచ్చరించాయి.
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Arvind Kejriwal | ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
దేశవ్యాప్తంగా 70 ఏండ్లకు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) వైద్య సేవలపై కేంద్రం కోతలు, పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్త
Aarogyasri | కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఆరోగ్య శ్రీ అమలుపై అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవ�
ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ క
గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) లేదా జాతీయు గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నది.
తమకు నచ్చని వారిని, తమ అవినీతిని, వైఫల్యాలను బయట పెట్టిన వారిపై కేంద్ర ప్రభుత్వం పగ బడుతున్నది. వారిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. ద్వారకా ఎక్స్ప్రెస్వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో అవిన�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.