ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నది. దీని ద్వారా బీపీఎల్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది.
కేంద్రప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ పథకం అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్పై ఈ పథకం కింద ఏకంగా 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలు�
Aarogyasri | ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్' కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న‘
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాన ప్రదర్శన ఆగడం లేదు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టు�
దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రరంగ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం ఐదేండ్ల ప
TS Council | రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 259,51,42,842 ఖర్లు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఈ ఏడాది మే 18 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసమండలిలో
Billgates | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పందించారు. ఈ మిషన్ లాంచ్ చేసినందుకు ప్రధాని
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథా�